Murder: వివాహితను గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

Murder

Murder: వివాహితను గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

 

Murder: వివాహేతర సంబంధం మరో ప్రాణం తీసింది. పరాయివాళ్లపై వ్యామోహం పండంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరిగింది.

నమ్మివచ్చిన ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేశాడు ప్రియుడు.విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు శ్రావణి అనే వివాహితతో కలిసి అర్థరాత్రి రెండు గంటల సమయంలో బీచ్‌కు వచ్చాడు.

ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.ఆ కోపంతో శ్రావణిణి గోపాలకృష్ణ హత్య చేశాడు. అనంతరం వెళ్లి పోలీసులు ఎదుట లొంగిపోయాడు.

ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు బీచ్ కు చేరుకొని శ్రావణి మృతదేహాన్ని కేజీహెచ్‌ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోపాలకృష్ణ జగదాంబలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నాడు.. అతడు శ్రావణిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రావణికి గతంలోనే వివాహమైందిది..

ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.గోపాలకృష్ణకు శ్రావణిని వీరిద్దరి మధ్య సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వివాహిత మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ప్రియుడు గోపాలకృష్ణ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పక్కింటి వాళ్లతో మాట్లాడిందని హత్య పాతబస్తీలో నివాసముండే జహంగీర్‌కు పంజాగుట్టకు చెందిన కనీజ్‌బేగంతో 2004లో వివాహం చేసుకున్నాడు.

వీరికి నలుగురు పిల్లలు, ఇద్ద రు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.

 

జహంగీర్‌ కు పెళ్లైనప్పటి నుంచి భార్యను అనుమానించి వేధించేవాడు. ఆటో నడిపే జహంగీర్…

ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో భార్యను గదిలో ఉంచి తాళం వేసుకుని వెళ్లేవాడు.వీరి మధ్య గొడవలు చూసి ఇళ్ల యజమానులు ఖాళీ చేయించడంతో పలు ఇళ్లు మారాడు.

భర్త వేధింపులు తాళలేక కనీజ్ బేగం పుట్టింటికి వెళ్లిపోయేది. తర్వాత పెద్దలు సర్దిచెప్పి కనీజ్‌ను మళ్లీ కాపురానికి పంపించారు.అయినా భార్యపై అనుమానంతో వేధించేవాడు.

అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోతే, మారిపోయినట్లు నటించి మళ్లీ ఇంటికి తీసుకువచ్చి మృగంలా ప్రవర్తించేవాడు.

పొరుగింటి వారితో మాట్లాడిందనే కారణంతో చివరకు ఉరివేసి హతమార్చాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh