కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్.. ఆహ్వానించిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ పర్యటనలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం…

బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం ప్రక్రియ ప్రారంభం!

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే డిమాండ్ పై స్పందిస్తూ, మహారాష్ట్ర అటవీశాఖ…

పోస్టాఫీసులకు భారీగా క్యూ కడుతున్న మహిళలు.. అసలు కారణం ఇదే..!

వరంగల్ నగరంలోని పోస్టాఫీసులకు మహిళలు భారీగా క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘మహాలక్ష్మి పథకం’ కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక…

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. లక్షల మందికి లబ్ధి!

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల…

కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.. బాధ్యులపై క్రిమినల్ కేసులు..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిమ్స్…

Sigachi Incident: పాశమైలారం ఘటనలో మరో విషాదం.. అదృశ్యమైన 8 మంది కూడా మృతి..?

తెలంగాణలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నెలకొల్పింది. రియాక్టర్ పేలుడు వల్ల చెలరేగిన మంటలతో ఇప్పటికే 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు…

తెలంగాణ అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్.. పదోన్నతి వయోపరిమితి పెంపు!

తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ…

పాశమైలారం ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. సీఎం రేవంత్ హామీ

పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రమాదస్థలిని స్వయంగా సందర్శించిన ఆయన, సహాయక చర్యలను సమీక్షించారు. అక్కడి అధికారులతో…

పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటన.. 13 మంది మృతి.. 12 మంది పరిస్థితి విషమం..!

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి గాయాలయ్యాయి.…

ఒకే ఏడాదిలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు.. రక్తహీనతతో పోరాడిన శిరీషకు సీఎం రేవంత్ ప్రత్యేక అభినందనలు!

ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అనేక ఒడిదుడుకులు… ఇవన్నీ తలవంచకుండా, తలెత్తుకుని ముందుకెళ్లిన తెలంగాణ యువతి పేరు జ్యోతి శిరీష. ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన…