AP: ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి, కేపీసీ గాంధీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో అనుభవం కలిగిన నలుగురిని గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, పారిశ్రామిక అభివృద్ధి, చేనేత, హస్తకళలు, ఫోరెన్సిక్ సైన్స్…

దేశ చరిత్రలో మరో కీలక అడుగు పడింది. మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం గొప్ప విజయాన్ని సాధించింది.

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశ చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకు ఇస్రో పలు ప్రైవేట్…