AP: ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి, కేపీసీ గాంధీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో అనుభవం కలిగిన నలుగురిని గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, పారిశ్రామిక అభివృద్ధి, చేనేత, హస్తకళలు, ఫోరెన్సిక్ సైన్స్…