ఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ తరఫున యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్లో రెండు, రెండో మ్యాచ్లో మూడు వికెట్లు తీశాడు. అదే…
చైనాలో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ స్పీడ్ స్కేటింగ్లో భారత్ అథ్లెట్లకు మరో రెండు స్వర్ణ పతకాలు సొంతమయ్యాయి. సీనియర్ పురుషుల 1000 మీటర్ల ఈవెంట్లో ఆనంద్ కుమార్,…