క్రీడలువార్తలుఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. Pregnya MediaDecember 30, 2022December 30, 2022 ఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండో టెస్టుకీ కూడా దూరమైన రోహిత్ శర్మ..భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలు గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డే మరియు మొదటి టెస్టుకు దూరమయ్యాడు, అయితే అతను రెండవ టెస్టుకు…
Hockey World Cup 2023: డ్రాగా ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ – పాయింట్ల పరిస్థితి ఏంటంటే?హాకీ ప్రపంచకప్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. హాకీ ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్, టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా…
క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేయనున్న మెగా పవర్ స్టార్ఆర్ ఆర్ ఆర్ హిట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ప్రపంచ స్థాయికి ఎదిగింది .మెగాస్టార్ వారుసుడు గా అడుగు పెట్టినప్పటికి తన కంటూ…