ఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్తో వారి సమస్యలను తెలిపేందుకు రెజ్లర్లు భేటి అయ్యారు. రెజ్లర్లు ముక్యంగా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను ఆ…
ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి ఐపీఎల్ 2025 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు విక్రమార్కులా విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా, వేలంలో రూ.11.25 కోట్లకు కొనుగోలు…
IND vs AUS: అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తమ మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైంది. …