విద్యార్ధి స్కూల్‌కి రాకపోతే టీచర్లు మందలించడం.

ఒక విద్యార్థి పాఠశాలకు రాకపోతే, ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులను మందలించడం లేదా అనుమతి అడగడం వంటి అనేక చర్యలు తీసుకోవచ్చు.  ఒక విద్యార్థి పాఠశాల నిబంధనలను ఉల్లంఘిస్తే,…

ముగ్గురు ఎమ్మెల్యేలను పల్నాడు నుంచి గెంటేసే రోజు దగ్గరలోనే ఉంది.

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఉత్కంఠ వాతావరణంలో పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలపై…

అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. :

తెలంగాణ రాజకీయాలు సవాళ్లతో కూడుకున్నాయి. ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో మంత్రి…

తమ్ముడు రాజకీయాల్లోకి వస్తున్నాడు.. రచ్చ లేపుతున్న తారకరత్న కామెంట్స్….

బ్రేకింగ్ పాయింట్స్ :- జూనయర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఆయనను వదలడం లేదు. మరోసారి ఆయన చుట్టూ చర్చ జరుగుతోంది. అందుకు…

BJP Parliamentary Meet: పార్లమెంట్‌లో కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ..

గుజరాత్ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి విజయం సాధించిన తర్వాత బీజేపీ వారం రోజుల్లోనే రెండో పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటు ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు బీజేపీ పార్టీ సమావేశం…

రేవంత్‌తో అమీతుమీకి సిద్ధమవుతున్న సీనియర్లు.. వాట్ నెక్స్ట్.

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరి పాకానపడింది. అసలు వర్సెస్‌ వలస నేతల వైరంతో కాంగ్రెస్‌పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ నేతల తిరుగుబాటును లెక్కచేయని రేవంత్‌ టీమ్‌.. యాక్షన్‌లోకి…

కర్ణాటక డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.

కర్ణాటక డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన తర్వాత బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల…

ములుగు జిల్లాలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. అక్కడ వెంకటాపురం మండలం ఆలుబాకలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్‌ను ఆయన…

APSP Anantapur: ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా లంచం తీసుకుంటూ చిక్కిన సీఐ

అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలకు బలమైన ఆయుధాన్ని అందించింది. లంచాన్ని నివారించడం ఎలా అనే సమాచారాన్ని అందించడం ద్వారా అవినీతికి…

AP ప్రభుత్వ ఉపాద్యాయులకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకి శుభవార్త చెప్పింది. డిసెంబరు 12 నుంచి రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను బదిలీ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వారి అనుగుణమైన…