త్రిపుర టూరిజం అంబాసిడర్ గా సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ పాలిత త్రిపురకు బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. త్రిపుర పర్యాటక రంగాన్ని దేశవిదేశాల్లో…

కేంద్రం ఆర్డినెన్స్ కు  వ్యతిరేకంగా మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ…

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (మే 22న) ఆవిష్కరించారు. ఈ లోగోను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు…

సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట.

కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఈ నెల  25వ తేదీన  వెకేషన్  బెంచ్  వెళ్లాలని  సుప్రీంకోర్టు  మంగళవారం నాడు  సూచించింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…

Bandar port: నేడు బందరు పోర్టుకు ఏపీ

Bandar port: నేడు బందరు పోర్టుకు ఏపీ సీఎం శంకుస్థాపన Bandar port: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. బందరు…

Vishnuvardhan Reddy: కొడాలి నానికి సవాల్

Vishnuvardhan Reddy: కొడాలి నానికి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ Vishnuvardhan Reddy: ఏపీలో బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యల తర్వాత గుడివాడలో రాజకీయాలు వేడెక్కాయి.…

Congress: సొంతగూటికి చెరబోతున్న రాజగోపాల్‌ రెడ్డి

Congress: సొంతగూటికి చెరబోతున్న రాజగోపాల్‌ రెడ్డి Congress: కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఉత్సహం  తెచ్చింది . తెలంగాణలో కాంగ్రెస్ కు ఆదరణ లేదని…

AP: గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్కొక్కరికి

AP: ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు! AP: ఏపీ  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి,…