హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. బ్యాంక్ ఖాతాలు హ్యాక్

హైటెక్ సిటీ కేంద్రంగా గుట్టూ చప్పుడు కాకుండా కేవలం రాత్రి వేళల్లోనే పనిచేస్తున్న కాల్ సెంటర్ పై సైబర్ సెక్యూరిటీ పోలీసులు దాడులు చేశారు. ఆత్యాధునిక లాప్టాప్…

సొంత పార్టీపై మధుయాష్కీ ఘాటు విమర్శలు

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం…

ఏపీలో ప్రరారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఎప్పటి నుంచి అంటే

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.  అయితే ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల…

చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

ఏపి లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యులుగా…

టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ హైదరాబాద్ లో త్వరలోనే మరో టీసీఎస్ కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఫైనాన్సియల్ డిస్టిక్ట్ వద్ద మరో 6 నెలల్లో ప్రాంగణం అందుబాటులోకి…

AP Capital Issue: ఒక్క రాజధాని అమరావతి అయితే, విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి: మంత్రి ధర్మాన ప్రసాదరావు

అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే విశాఖపట్నం రాజధానిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని…

పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ ?

వారాహి వాహనం రంగుం పై వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కూడా అధికార పార్టీ నేతల విమర్శలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి…