KTR: నన్ను అరెస్ట్ చేసుకోండి.. ఒక్కపైసా అవినీతి జరగలేదు.. ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్..!

‘‘నన్ను అరెస్ట్ చేయాలంటే చేసుకోండి.. అయినా ఒక్క పైసా అవినీతి జరగలేదు’’ అంటూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్…

KCR: కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్.. అడిగిన కీలక ప్రశ్నలు ఇవే!

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాళేశ్వరం కమిషన్ బుధవారం హైదరాబాద్‌ బీఆర్కే…

Kavitha vs Sharmila: నాన్న హీరో, అన్న విలన్..? కవిత, షర్మిల మధ్య ఆసక్తికర పోలికలు!

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తాజా లేఖ ప్రకటనతో బీఆర్ఎస్ లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో రాజకీయవేదికపై మరో ప్రముఖ మహిళా నాయకురాలు, వైఎస్ షర్మిల…

kavitha vs KTR: కేటీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఆయన నాయకత్వం అట్టర్ ఫ్లాప్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నాడని, అది కేసీఆర్‌నేనని స్పష్టం చేశారు. ఇన్‌డైరెక్ట్‌గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను…

Mallikarjun Kharge: ఆపరేషన్ సింధూర్‌ పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. ఇది చిన్న యుద్ధం మాత్రమే..!

ఆపరేషన్ సింధూర్‌ను చిన్న యుద్ధంగా అభివర్ణిస్తూ, దానితోనే కేంద్రం తృప్తిపడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరిగిన ‘సమర్పణ సంకల్ప ర్యాలీ’లో ఆయన కేంద్ర…

దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుందంటూ.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్‌డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు…

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ.. మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు…

విజయశాంతి ట్వీట్ పై నెట్టిజన్ల తీవ్ర ఆగ్రహం

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం కఠినమైన ప్రతిస్పందన ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్‌ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని…

ఖర్గే సంచలన ఆరోపణలు: పహల్గాం ఉగ్రదాడికి 3 రోజుల ముందే మోదీకి సమాచారం?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: కేసీఆర్ స్పీచ్‌లో స్పష్టత లేదు.. పొగరుతో పదవులు రావు!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బోర్డర్ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్రెగుట్ట పరిసరాల్లో కూంబింగ్, ఆపరేషన్ కగార్…