TVK Vijay : కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన విజయ్.. అసలు కారణం ఇదే..!

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పందించారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయ్…

Midhun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. విజయవాడ…

Indiramma Canteens : హైదరాబాద్‌లో రూ.5కే ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం..!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. మోతినగర్, ఖైరాతాబాద్…

తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు, దశలవారీ వివరాలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ రాణికుముదిని ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 31…

PM Modi: మహిళలకు మోదీ దసరా గిఫ్ట్.. రూ.10 వేలు నేరుగా ఖాతాల్లోకి!

బీహార్ రాష్ట్రంలో మహిళా సాధికారతను పెంచే లక్ష్యంతో ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజన’ను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 26న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ…

BRS : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ…

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం.. CBI విచారణ ప్రారంభం!

కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను వెలికితీయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న…

కాళేశ్వరం రిపోర్టుపై స్మితా సబర్వాల్ హైకోర్టుకు.. సంచలన పిటిషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు విషయంపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టులో తన పేరు పొందుపరిచినందుకు అభ్యంతరం…

మేడారం మహాజాతరకు కేంద్ర నిధులు మంజూరు చేయాలి.. సీఎం రేవంత్ డిమాండ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మేడారం మొక్కులు చెల్లించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,…

Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా..?

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బోనస్(Dasara Bonus) ప్రకటించింది. ఒక్కొక్క పర్మినెంట్ కార్మికుడికి రూ.1,95,610 బోనస్ అందనుంది. కాంట్రాక్ట్ కార్మికుల కోసం రూ.5,500 బోనస్ ప్రకటించింది.…