Microsoft: AI పెట్టుబడుల దిశగా మైక్రోసాఫ్ట్.. మరోసారి భారీ లేఆఫ్స్ షురూ..!

ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులు పెరగడంతో, కంపెనీ ఆర్థిక వ్యయాలను సమతుల్యం…

CBSE vs State Board: CBSE vs స్టేట్ బోర్డు: మీ పిల్లలకు ఏది సరైనది? నిపుణుల సలహాలతో పూర్తి విశ్లేషణ..!

పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు ముందుగా ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్న.. CBSE చదివించమా? లేక స్టేట్ బోర్డా? ఇది కేవలం పాఠ్యపుస్తకాల ఎంపిక మాత్రమే కాదు, భవిష్యత్తు…

FASTag: ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3వేలతో.. ఆగస్టు 15 నుంచి అమలు..!

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఏకంగా రూ.3,000 చెల్లించి సంవత్సరానికి…

New Trains: దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు.. ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి!

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుపుతోంది. ఈ విషయంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్…

AC Rules: కేంద్రం కీలక నిర్ణయం.. ఎయిర్ కండిషనింగ్‌ నిబంధనలు మార్చిన ప్రభుత్వం!

దేశవ్యాప్తంగా ఎయిర్ కండిషనర్ల (AC) వినియోగానికి కొత్త నిబంధనలు రానున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ మార్గదర్శకాలను తీసుకువచ్చే యోచనలో కేంద్రం ఉంది. విద్యుత్ శాఖ మంత్రి…

TCS సంచలన నిర్ణయం.. బెంచ్‌పై కేవలం 35 రోజులు మాత్రమే!

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఇకపై సంవత్సరానికి కనీసం 225…

Air India Flight: 48 గంటల్లో 9 విమానాల్లో లోపాలు.. ఎయిరిండియాకు ఏమైంది?

గత 48 గంటల్లో ఎయిరిండియాకు చెందిన మొత్తం 9 విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. కొన్ని ఫ్లైట్లు రద్దవ్వగా, మరికొన్నింటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కూడా అయ్యాయి.…

పెట్రోల్ బంక్‌లో తుపాకీతో యువతి రచ్చ.. ‘చంపేస్తా’ అంటూ బెదిరింపులు..!

ఉత్తరప్రదేశ్‌ హర్దోయ్ జిల్లాలో ఓ యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోలు బంక్ సిబ్బందిని బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. జూన్ 15 సాయంత్రం జరిగిన ఈ ఘటనకు…

Ola, Uber, Rapido Ban: ఈ రోజు నుంచి ఓలా, ఉబర్, ర్యాపిడో బంద్‌.. బైక్ టాక్సీలపై నిషేధం అమల్లోకి..!

కర్ణాటక హైకోర్టు తాజా తీర్పుతో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్ షేరింగ్‌ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బైక్ టాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తేయాలన్న…

Census:15 ఏళ్ల తర్వాత జనగణనకు గెజిట్ నోటిఫికేషన్.. ఈసారి కుల గణన తో పాటు..?

15 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో జనగణన (Census) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా…