హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు గుర్తింపు.. సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ పౌరులపై కేంద్రం కీలక చర్యలకు తెరతీసింది. ఇప్పటికే భారత్‌లో ఉన్న పాక్ పౌరులంతా దేశం విడిచి వెళ్లాలంటూ కేంద్ర…