తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చేనేత కార్మికులైన నేతన్నల కోసం…

ఓనమాలు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి‌ జర్నలిజం పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఓనమాలు రానివారు కూడా సోషల్ మీడియా ఆధారంగా…

తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం,…

KTR: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఈ రోజు…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కోర్టు మెట్లెక్కించిన GHMC.. అసలేం జరిగింది..?

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు షాకిచ్చారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చిరు, చివరికి హైకోర్టు…

Special Classes: కార్యకర్తలకు కేటీఆర్, హరీశ్‌రావు స్పెషల్ క్లాసులు.. ఎప్పుడంటే?

తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమైంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి బయటపడుతూ, ఈసారి భారీ విజయాన్ని సాధించేందుకు…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు

రియల్ ఎస్టేట్ ప్రమోషన్‌కు సంబంధించిన వివాదంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. సాయి…

Ramchander Rao: అలాంటి వాళ్లు పార్టీకి అవసరం లేదు.. బీజేపీ కొత్త చీఫ్ రామచందర్ రావు వార్నింగ్..!

తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం రాగా, ప్రారంభం నుంచే కఠిన సిగ్నల్స్‌ వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావు, పార్టీ నాయకులకు…

Sigachi Blast: సిగాచీ ప్రమాదం: ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు.. 43 మంది మృతి..!

పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 43 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, కాగా ఇంకా…

పాశమైలారం ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. సీఎం రేవంత్ హామీ

పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రమాదస్థలిని స్వయంగా సందర్శించిన ఆయన, సహాయక చర్యలను సమీక్షించారు. అక్కడి అధికారులతో…