వివాహ సమస్యలతో మనస్తాపానికి గురైన యువకుడు.. మేడ్చల్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య

మేడ్చల్–మాల్కాజిగిరి జిల్లా ఘాట్‌కేసర్ సమీపంలోని మాధవ్ రెడ్డి బ్రిడ్జ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా అత్మకూర్‌కు చెందిన యువకుడు నరేష్ (30) రైలు ముందుకు…

తెలంగాణ గీత రచయిత అందెశ్రీ ఇక లేరు

తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి–గేయరచయిత అందెశ్రీ ఇక లేరు. ఆయన నవంబర్ 10, 2025న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. వయసు…

తెలంగాణ బంద్‌తో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది – బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఆందోళన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా శనివారం రోజంతా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్…

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్‌ఎస్‌ నిరసన

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ప్రజల ప్రయాణ భారం పెరిగినందుకు ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర…

డబ్బులుంటే డాక్టరేట్ వచ్చినట్టే

హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిలో నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పెద్దితి యోహాను అనే…

అశోక్ నగర్ చౌరస్తా వద్ద గ్రూప్-1 నిరుద్యోగుల నిరసన

తెలంగాణలో గ్రూప్-1 (Ad hoc) అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తా వద్ద నిరసనకు దిగారు. నిరుద్యోగులు, Ad hoc గ్రూప్-1 అధికారులకు “పదవి కాలం కేవలం 30…

కవిత vs హరీష్ రావు: కాళేశ్వరం వివాదం & 2028 ఎన్నికలు

తేదీ: అక్టోబర్ 4, 2025ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ వాయిస్‌ఓవర్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కుటుంబ కలహాలు తెరపైకి వచ్చాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఇటీవల రాజీనామా చేసిన…

Dussehra : దసరా పండుగలో షాక్: మద్యం, మాంసం దుకాణాలు బంద్!

ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ మరియు గాంధీ జయంతి రెండు దినాలు ఒకేసరికి రావడంతో మద్యం,…

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం.. CBI విచారణ ప్రారంభం!

కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను వెలికితీయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న…

కాళేశ్వరం రిపోర్టుపై స్మితా సబర్వాల్ హైకోర్టుకు.. సంచలన పిటిషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు విషయంపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టులో తన పేరు పొందుపరిచినందుకు అభ్యంతరం…