YCP MLC’s: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు – మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ లో…

Andhra Pradesh: దసరా నుంచి నెలకు రూ.15వేలు.. చంద్రబాబు కొత్త పథకం

అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభ ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం అని ఆయన స్పష్టం…

Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. పేర్ని నాని అరెస్ట్ అవుతారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం రేగింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ…

YS Sharmila: జగన్ అసలు రూపం బయటపెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్!

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీ అసలు ముసుగు తొలిగిపోయిందని…

MLA లకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. రాజశేఖర్‌రెడ్డి వివాదంపై ఆగ్రహం

కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ క్యాబినెట్‌ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చిస్తూ, గాడి తప్పుతున్న…

YS Jagan: ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. జగన్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు…

Chandrababu: ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌…

మాజీ సీఎం జగన్‌కు షాక్.. పులివెందుల ZPTC సీటు టీడీపీ కైవసం

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ప్రధాన పార్టీల్లోనూ ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 7 గంటలకు కడపలోని ఉర్దూ…

Pulivendula ZPTC By Elections: 30 ఏళ్ల తర్వాత సంచలనంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నికలు జరగకుండా ఉండటం, తొలిసారి ఈసారి నిర్వహించబోతుండడంతో పులివెందుల హాట్‌ టాపిక్‌గా మారింది.…

సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు అంటే నా వల్లే.. సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి సంచలన…