Miss World 2025: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..!

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై వివాదం ముంచుకొస్తోంది. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు…

SRH vs KKR: కాటేరమ్మ కొడుకుల ఊపు చూశారా.. ఫైనల్ మ్యాచ్ లో SRH మాస్ షో..!

ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన ధాటిని చూపించింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఎలా ఆడిందో, అదే జోరుతో చివరి…

హైదరాబాద్‌తో పాటు ఏడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల దర్యాప్తులో సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ చేస్తోన్న పోలీసులు ఆందోళనకరమైన వివరాలను బయటపెట్టారు. కస్టడీలో ఉన్న నిందితులు సిరాజ్‌ మరియు సమీర్‌ ఇటీవల…

Covid-19 India: దేశంలో మళ్లీ కరోనా కలకలం.. కొత్త వేరియంట్లు పెరుగుతోన్న ఆందోళన

దేశంలో కరోనా మళ్లీ విజృంభించటం ప్రారంభమైంది. కొత్త వేరియంట్లు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 278 యాక్టివ్…

Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల చివరిరోజు.. భక్తుల రద్దీతో సందడి

తెలంగాణ కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారం రోజుతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి,…

Pawan Kalyan: టాలీవుడ్ తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు.. ‘రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్’

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలతో కొన్ని థియేటర్లు మూతపడటంపై స్పందిస్తూ, సినీ పరిశ్రమ…

గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన LIC.. ఒక్క రోజులోనే అన్ని లక్షల పాలసీలు!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేస్తూ, బీమా…

Covid-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభణ.. ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే?

కరోనా మళ్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250కి పైగా యాక్టివ్…

Modi-Chandrababu: చంద్రబాబును చూసి నేర్చుకోండి.. ప్రధాని మోదీ ప్రశంసలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరస్పర అభినందనలు, ప్రశంసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో మరోసారి ప్రధాని మోదీ – సీఎం…

నైరుతి రుతుపవనాల ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు తుపాను హెచ్చరిక

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే…