TG POLYCET Results 2025: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్‌ సాధించింది వీళ్లే!

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు.…

Mukul Dev Dies at 54: ‘కృష్ణ’ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత.. బాలీవుడ్, టాలీవుడ్‌కి తీరని లోటు

ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన, మే 24న తుదిశ్వాస విడిచారు.…

SRH VS RCB: సీజన్ ముగింపులో దుమ్ములేపిన SRH.. ఆర్సీబీపై ఘన విజయం

ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం గెలుపు పయనం ఆపలేదు. ఐపీఎల్ 2025 సీజన్ చివరి మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల…

కేసీఆర్కు లేఖ రాసింది నిజమే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌కి తాను లేఖ రాసిన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ధృవీకరించారు. రెండు వారాల క్రితమే ఆ లేఖను రాసినట్టు…

Poonam Kaur: త్రివిక్రమ్‌పై మళ్లీ పూనమ్ సంచలన ఆరోపణలు.. స్క్రీన్‌షాట్స్‌తో తేల్చేసిన నటి!

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని పూనమ్ పోస్ట్‌లు పెడుతుండగా… తాజాగా త్రివిక్రమ్‌పై…

Amit Shah: చరిత్రలో తొలిసారి: మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిజానికి వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో ఇది…

TIME100 దాతృత్వ జాబితాలో అంబానీ దంపతులు.. ఎన్ని కోట్లు విరాళమంటే?

భారతదేశపు అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ మొట్టమొదటిసారిగా TIME100 దాతృత్వ (ఫిలాంథ్రఫీ) జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2025…

Mohanlal: మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్..!

ఆరుపదుల వయసు దాటినా సినీ పరిశ్రమలో తనదైన శైలితో దూసుకుపోతున్న మలయాళ స్టార్ మోహన్ లాల్, పుట్టినరోజున అభిమానులకు ప్రత్యేకంగా గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న పాత్రలతో…

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఏం జరిగింది..? అసలు ప్లాన్ ఏమిటి..?

1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య దేశాన్ని కుదిపేసిన సంఘటన. ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…

ఏపీ ఆర్థిక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. 300 మంది ఉద్యోగులు భయంతో పరుగులు!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 300…