ఆ స్టార్ క్రికెటర్ అంటే పిచ్చి అంటోన్న మీనాక్షి చౌదరి.. ఎవరో తెలుసా?

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి తాజాగా తన ఐపీఎల్ అభిమానం గురించి చెప్పిన వ్యాఖ్యలు…

Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఆధ్యాత్మిక సేవలో.. బృందావన్‌లో అనుష్కతో..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం ఆయన తొలిసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో…

ఉద్యోగుల‌కు నిస్సాన్ మోటార్‌ భారీ షాక్.. ఒకేసారి 20 వేల మంది ఔట్

ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమను వణికిస్తున్న శకం ఇది. నిస్సాన్ మోటార్‌ కంపెనీ ఒక్కసారిగా 20,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా, చైనాల్లో…

CBSE 12వ తరగతి ఫలితాలు 2025 విడుదల.. మీ రిజల్ట్‌ను ఇక్కడే చెక్ చేయండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 విద్యా సంవత్సరానికి చెందిన 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు వారి ఫలితాలను cbse.gov.inలో చెక్ చేసుకోవచ్చు.…

ధోనీ వల్లే నా కెరీర్ ముగిసింది..! హీరోయిన్ లక్ష్మీ రాయ్ సంచలన ఆరోపణలు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రముఖ నటి లక్ష్మీ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ధోనీతో తనకు సంబంధం ఉందన్న రూమర్లే తన సినిమా…

CM Revanth Reddy: హైదరాబాద్‌ను ప్రపంచానికి పరిచయం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) హబ్‌గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నానక్‌రామ్‌గూడలోని సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త…

PM Modi: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక ప్రకటన?

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన ప్రసంగం జరగనుండగా, ఇది ఆపరేషన్ సిందూర్ అనంతరం జరుగుతున్న…

Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ గుడ్‌బై.. భారత క్రికెట్‌కు మరో షాక్..!

భారత క్రికెట్ అభిమానులకు మరోసారి పెద్ద షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితమే…

AP EAMCET Hall Ticket 2025: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల..! ఇలా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ 2025 (AP EAPCET) పరీక్షలు మే 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు…

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైనికుల త్యాగం: ఇప్పటివరకు అమరులైన వారి సంఖ్య ఎంతో తెలుసా?

భారతదేశం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. మే 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భారత సాయుధ దళాలు ఉగ్రవాద…