Kavitha: కాళేశ్వరం మీద నమ్మకం.. కాంగ్రెస్పై లేదు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమే పనిచేస్తోందని ఎంఎల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు…
