Harish Rao : కాళేశ్వరం పై అసెంబ్లీలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించి రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన…

Telangana High Court: కేసీఆర్, హరీష్‌రావుకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR), మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao)లకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం కమిషన్…

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!

బీఆర్ఎస్ పార్టీలో నుంచి మరో కీలక నేత నిష్క్రమించారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత…

KTR: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఈ రోజు…

నన్ను ఓడించింది వాళ్లే.. తప్పకుండా సీఎం అవుతా.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. నిజామాబాద్‌లో తాను ఎదుర్కొన్న ఓటమి వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని, ఈ విషయం తన…

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న వివాదం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం!

తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ…

అలా చేస్తే మా కార్యకర్తలే బట్టలు ఊడదీసి కొడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘‘బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే మా సొంత కార్యకర్తలే మమ్మల్ని బట్టలు ఊడదీసి…

Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై కవిత సంచలన నిర్ణయం..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు సూటిగా హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు…

YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన ఆరోపణలు.. ఆయనే వచ్చి నాకు వినిపించారు..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్యాపింగ్ జరిగిన సంగతి ముమ్మాటికీ నిజమేనని,…

KCR: కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్.. అడిగిన కీలక ప్రశ్నలు ఇవే!

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాళేశ్వరం కమిషన్ బుధవారం హైదరాబాద్‌ బీఆర్కే…