Harish Rao : కాళేశ్వరం పై అసెంబ్లీలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ నివేదికను క్యాబినెట్లో ఆమోదించి రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన…
