ENG vs IND : లార్డ్స్ టెస్టులో భారత్‌పై గెలిచిన ఇంగ్లాండ్‌కు ఐసీసీ భారీ షాక్

లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని…