లావణ్య ఇంటికెళ్లిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు.. కోకాపేటలో ఉద్రిక్తత

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ లావణ్య మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఇది కోర్టుల్లో నడుస్తున్న…

Gold Rates: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంతంటే?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నేటి మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.990 పెరిగి రూ.96170కి చేరింది. అదే సమయంలో 22…

TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై కన్‌ఫ్యూజన్‌.. ఆ విషయం తేలితేనే రిజల్ట్‌!

తెలంగాణ 10వ తరగతి ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల ప్రకారంగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించినా, వాటి మెమోల…

IPL 2025: చాహల్‌ను టైట్ హగ్ చేసుకున్న ప్రీతి జింటా.. వీడియో వైరల్!

ఐపీఎల్ 2025లో మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆశ్చర్యకరమైన విజయం తర్వాత జట్టు ఓనర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్…

NTR Shirt Price: ఎన్టీఆర్ వేసుకున్న పువ్వుల షర్ట్ ధరెంతో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ ట్రిప్‌లో ఆయన వేసుకున్న ఓ పువ్వుల డిజైన్ ఉన్న బ్లూ షర్ట్…

Vizag Ansusha: గర్భిణి అనూష హత్య కేసులో షాకింగ్ విషయాలు.. భర్త పథకం ప్రకారం..!

విశాఖలో గర్భిణి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అనూష అనే నిండు గర్భిణి దారుణ హత్యకు గురవడం, ఆమె భర్త జ్ఞానేశ్వర్‌నే నిందితుడిగా బయటపడటం సెన్సేషన్‌గా…

చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌.. మూడు నగరాలు కలిసి మెగాసిటీగా మారనున్న అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోబోతోంది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాలను కలిపి ఒక భారీ మెగాసిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు…

ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ శ్రీకారం.. మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులోకి వచ్చింది. మొదటి విడతగా అర్హులైన లబ్దిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తూ సీఎం…

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు 2025: తొలిసారిగా తెలంగాణలో.. తేదీలు, ఏర్పాట్లు, విశేషాలు..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఈసారి ప్రధాన కేంద్రమవుతోంది. 2025 మే…

Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025: పారదర్శక పాలనకు బీజం వేస్తుందా?

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల్లో…