TRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మోదీ ప్రధాని మోదీ తెలంగాణ సర్కారుపై గతంలో ఎప్పుడూ లేనంతగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందంటూ ప్రభుత్వంపై ఫైర్…
MODI ఇండియా టూడే సర్వే:- తెలుగు రాష్ట్రాల్లో ఎవరిది హవా? మోదీ మ్యాజిక్ ఉంటుందా..!! తెలుగు రాష్టాల్లో ఎన్నికల హోరు కొనసాగుతోంది. 2024లో పార్లమెంట్ తో పాటుగా…
ఇదే భారత్Xపాక్ మధ్య ఫైనల్ అయితేనా.. ఆ లెక్కే యెరుండేది. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2022 బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.…
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమైపోతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు కఠిన నిబంధనలు విధిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. అతివేగంగా…
హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలక్నుమా లింగంపల్లి,…
APPSC Group-1 Prelims postponed: ప్రస్తుత సెమిస్టర్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించబోమని ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 18, 2023న జరగాల్సిన పరీక్షను జనవరి 8, 2023న…
మాతృభాషలో నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంపొందించడంతోపాటు పట్టణ, గ్రామీణ విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి అన్నారు. భువనేశ్వర్: ప్రాంతీయ, స్థానిక…
గుజరాత్ ఎన్నికలు దేశంలో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. రాబోయే భారత సార్వత్రిక ఎన్నికలకు బిజెపి మరియు కాంగ్రెస్ రెండూ అభ్యర్థుల జాబితాలను…