ఆస్ట్రేలియా సీఈవోలతో భేటీ అయిన ప్రధాని మోదీ

మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆస్ట్రేలియాకు చెందిన గ్రీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ సంస్థ ఫోర్టస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్…

కేంద్రం ఆర్డినెన్స్ కు  వ్యతిరేకంగా మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ…

ఏపీ పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ని తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌…

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (మే 22న) ఆవిష్కరించారు. ఈ లోగోను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు…

సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట.

కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఈ నెల  25వ తేదీన  వెకేషన్  బెంచ్  వెళ్లాలని  సుప్రీంకోర్టు  మంగళవారం నాడు  సూచించింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…

సివిల్ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన మహిళలు

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది.యూపీపఎస్సీ సివిల్స్ 2022…

వివాదంలో డింపుల్ హయాతి.. అసలు ఏమి జరిగిందంటే ?

ఖిలాడి, రామబాణం చిత్రాలతో డింపుల్ హయతి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న. హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.…

జీ20 సదస్సులో నాటు నాటు’ పాటకు దుమ్మురేపిన రామ్ చరణ్ ‘

జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యూరు.  ఈ సదస్సు…

ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌

టీమిండియాకు కొత్త కిట్ స్పాన్సర్ రాబోతుంది. భారత జట్టుకు ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ గూడింగ్ (క్రీడా సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ)  కంపెనీ  ‘అడిడాస్’తో జతకట్టనుంది.…

ప్రముఖ రచయిత కె.విశ్వనాథ్ రెడ్డి మృతి

ప్రముఖ తెలుగు రచయిత, నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ (తెలుగు) అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి (84) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స…