నటి వైభవి ఉపాధ్యాయ కారు లోయలో పడి మృతి చెందింది.

ప్రముఖ హిందీ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ  కారు ప్రమాదంలో కన్నుమూశారు. ‘సారాభాయి వర్సెస్ సారాభాయి’ కామెడీ టీవీ షోలో జాస్మిన్ పాత్రను పోషించి వైభవి ఉపాధ్యాయ…

సరిహద్దు వివాదాల పరిష్కారానికి అసోం, మేఘాలయ సీఎంల భేటీ

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా బుధవారం గువాహటిలో రెండో విడత అస్సాం-మేఘాలయ సరిహద్దు చర్చలు జరిపారు.చర్చల అనంతరం శర్మ మాట్లాడుతూ…

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల…

గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 26న సుప్రీంకోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్…

నేరుగా తల్లుల ఖాతాలలోకి జగనన్న విద్యా దీవెన నిధులు

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే.  అయితే  ప్రతిభావంతులైన ప్రతీ విద్యార్థికీ…

బుమ్రా, హార్దిక్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లను ప్రకటించిన రోహిత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరోసారి ప్లేఆఫ్స్ కు  చేరిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. 5 సార్లు ఛాంపియన్ గా…

దేశంలో కొత్తగా 552 కోవిడ్-19 కేసులు, యాక్టివ్ కేసులు 6,591

గడిచిన 24 గంటల్లో 70 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మహారాష్ట్రలో మొత్తం రికవరీల సంఖ్య 80,19,947కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.18 శాతంగా ఉంది.రాష్ట్రంలో…