అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా బుధవారం గువాహటిలో రెండో విడత అస్సాం-మేఘాలయ సరిహద్దు చర్చలు జరిపారు.చర్చల అనంతరం శర్మ మాట్లాడుతూ…
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్…
పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ప్రతిభావంతులైన ప్రతీ విద్యార్థికీ…
గడిచిన 24 గంటల్లో 70 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మహారాష్ట్రలో మొత్తం రికవరీల సంఖ్య 80,19,947కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.18 శాతంగా ఉంది.రాష్ట్రంలో…