Mitraaw Sharma: బెట్టింగ్ యాప్స్ వివాదం.. హర్షసాయికి మాజీ లవర్ అదిరిపోయే కౌంటర్!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో 11 మంది ప్రముఖులపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ…

Sivaji: పోసాని గతం నుంచి పాఠం నేర్చుకున్నాడు.. ఇక వదిలేయండి: శివాజీ

రాజకీయాలు.. సినిమాలు ఇంచుమించు కలసిమెలసి ఉన్నట్టుగా కనిపించినా, రెండింటికీ చాలా తేడా ఉంది. రాజకీయ నాయకుల అవసరానికి సినిమా స్టార్లు ఎన్నికల్లో ప్రచారం చేయడం, గెలిచిన పార్టీ…

12A Railway Colony: అల్లరి నరేష్ కొత్త హర్రర్ థ్రిల్లర్ “12A రైల్వే కాలనీ” టీజర్ రివ్యూ!

అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం “12A రైల్వే కాలనీ” టీజర్ విడుదలైంది. హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకత్వం…

TTD: తిరుమల భక్తులకు షాక్.. వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కీలక మార్పులు..!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ భక్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో,…

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్‌… ఉద్యోగం పేరుతో రూ.9 లక్షలు మోసం

టాలీవుడ్ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన వ్యక్తి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసానిపై ఫిర్యాదు…

CM Revanth Reddy: యూనివర్సిటీల పేరు మార్పు.. సీఎం రేవంత్ చెప్పిన క్లారిటీ..!

తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మార్చడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనలో…

CM Chandrababu: పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. అభివృద్ధికి కీలక నిర్ణయాలు!

స్వర్ణాంధ్ర విజన్ – 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధిని…

ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు అదృష్టం కలిసివచ్చే రాశులు.. ఈ ఏడాది మీకు మహదానందం!

గ్రహాల సంచారం రాశులపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం అనుకున్నదానికంటే ఎక్కువ శుభఫలితాలను ఇస్తాయి. నవగ్రహాల్లో అత్యంత ప్రభావశీలమైన శని గ్రహం కుంభరాశి నుండి…

Nayanthara: రూ.100 కోట్ల విలాసవంతమైన ఇంటి యజమానిగా నయనతార-విఘ్నేష్ దంపతులు!

టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఈ స్టార్ దంపతులు…

Pakistan Cricket: ఐసీసీ టోర్నమెంట్‌తో దివాలా తీసిన పాక్ క్రికెట్ బోర్డు.. రూ.800 కోట్ల భారీ నష్టం!

29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పీసీబీ దాదాపు రూ.800 కోట్ల నష్టాన్ని చవిచూసింది,…