సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి..? మోదీ దెబ్బతో పాక్‌కు భారీ నష్టం తప్పదా..?

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో 28 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

Advertisements: యాడ్స్ అంటేనే భయం.. సెలబ్రిటీలు వెనకడుగు వేస్తున్న కారణాలు ఇవే..!

ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు యాడ్స్ విషయంలో ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు మాత్రం ఆలోచించకుండా…

పహల్గామ్ దాడి కలకలం: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా హీరోయిన్ పై విమర్శల వర్షం..!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ప్రభాస్ నటిస్తున్న…

Mahabharata: అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత’పై భారీ ప్లానింగ్.. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారత’పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, “మహాభారతాన్ని వెండితెరపై చూపించడం…

అఘోరీకి చెవెళ్ల కోర్టు షాక్.. సంగారెడ్డి జైల్లో 14 రోజులు రిమాండ్

చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు చెవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు 14 రోజుల…

‘దుర్మార్గులను వదలం.. ఇది నా హామీ!’ పహల్గాం దాడిపై అమిత్ షా కీలక ప్రకటన..!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ,…

పహల్గాం ఉగ్రదాడిపై టాలీవుడ్‌ స్పందన: ‘క్షమించరాని క్రూర చర్య’ అంటున్న చిరంజీవి, ఎన్టీఆర్, చరణ్, బన్నీ

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆవేదన రేకెత్తించింది. పర్యాటకులపై జరిపిన ఈ భయానక దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం…

IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం.. SRH vs MI మ్యాచ్‌లో BCCI కీలక మార్పులు..

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 26 మంది పర్యాటకులు దుర్మరణం పాలవగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.…

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు బుధవారం ఉదయం అధికారికంగా విడుదలయ్యాయి. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,14,459 మంది…

ఫోన్ తీసుకున్నారని లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని..!

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. గురువుకు గౌరవం తగ్గిపోయిందా? అన్న చర్చకు నాంది పలుకుతోంది. ఒకప్పుడు గురువు మాట అంటే శిరసు వంచే రోజులు..…