Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: కేసీఆర్ స్పీచ్‌లో స్పష్టత లేదు.. పొగరుతో పదవులు రావు!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ బోర్డర్ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్రెగుట్ట పరిసరాల్లో కూంబింగ్, ఆపరేషన్ కగార్…

Samantha: బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే భారీ పాపులారిటీ.. సమంత బర్త్ డే స్పెషల్ స్టోరీ!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన నటన నైపుణ్యంతో.. ఇండియాలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకున్న సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సమంతకి బర్త్…

ఏంటి కావ్య..! ఆ కండీషన్‌తో హైదరాబాద్ ఆటగాళ్లను మాల్దీవులకు పంపావా..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిరాశను తెచ్చింది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో, జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడానికి దగ్గరగా ఉంది. ఈ సమయంలో, సన్‌రైజర్స్…

Papaya: వేసవిలో బొప్పాయి తింటున్నారా? లాభ, నష్టాలు తెలుసుకోండి..!

వేసవిలో శరీరానికి తేమ, శక్తి చాలా అవసరం. పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను ఈ కాలంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.…

KCR: డైరీలో రాసిపెట్టుకోండి.. మళ్లీ అదే జరుగుతుంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. “కాంగ్రెస్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఏడాదిన్నర పాలనలోనే 2014 కంటే దారుణంగా రాష్ట్రాన్ని…

AP: ఏపీ సర్కార్ నుంచి మత్స్యకారులకు భారీ గిఫ్ట్.. ఇవాళే అకౌంట్లోకి రూ.20,000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “మత్స్యకార సేవలో” పథకాన్ని అధికారికంగా…

రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ తేదీ ఫిక్స్.. లండన్ నుంచి సింగపూర్ వరకు చరణ్ క్రేజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం సిద్ధమైంది. లండన్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9న దీనిని లాంచ్ చేయనున్నారు. ఆవిష్కరణ అనంతరం, ఈ…

Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్న 14 మంది ఉగ్రవాదుల లిస్టు విడుదల..!

జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల వివరాలను గుర్తించి…

Indian Army: భారత్ సిద్ధం.. పాక్‌తో యుద్ధానికి సైన్యం రెడీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది.…

భారత్ – పాకిస్థాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఇండియాలో వీటి ధరలు పెరిగే ఛాన్స్..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించడంతో భారత్ – పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడి వెనుక…