HIT 3 Movie: నాని ‘హిట్ 3’ సినిమాకు గుడ్ న్యూస్.. ఏపీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్..!

న్యాచురల్ స్టార్ నానికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటనతో, పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక…

Azharuddin: అజహరుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏ నిర్ణయంపై హైకోర్టు స్టే..!

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌పై ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగించే ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు…

Pawan Kalyan: మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. అర్ధరాత్రి ఆ భయంతో బాధపడుతూ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజా వివరాలు వెల్లడించారు. ఇటీవల సింగపూర్‌లోని…

సింహాచలంలో జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్…

Simhachalam: సింహాచలం ఆలయంలో ఘోర ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి జరిగిన…

Rakul Preet: పూలపూల డ్రెస్‌లో రకుల్ స్టన్నింగ్ హాట్ లుక్.. కొత్త ఫోటోలు వైరల్!

పెళ్లి తర్వాత సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ములేపుతుంది! తాజాగా ఓ ఫ్యాషన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం దిగిన…

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు బీరువాలో ఈ ఒక్కటి ఉంచండి.. అదృష్టం మీదే..!

అక్షయ తృతీయ అంటేనే శుభదినాల పుట్టిన రోజు అని చెప్పవచ్చు. వైశాఖ మాస శుక్ల పక్ష తృతీయ రోజున వచ్చే ఈ పర్వదినం హిందూ ధర్మంలో అత్యంత…

Vaibhav Suryavanshi: 14ఏళ్ల ఐపీఎల్‌ హీరో వైభవ్‌కు బీహార్ సర్కార్ బంపరాఫర్..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సెన్సేషన్‌గా మారిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం భారీ బహుమతిని ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35…

TG 10th Results 2025: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపే విడుదల.. మార్కుల విధానంలో కీలక మార్పులు..!

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్…

PM Modi: పహల్గాం ఉగ్రదాడిపై మోదీ అత్యవసర భేటీ.. హషిమ్ మూసా ఎవరు?

పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో…