The Kerala Story Controversy: కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని

The Kerala Story Controversy

The Kerala Story Controversy: ది కేరళ స్టోరీ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని

The Kerala Story Controversy: ది కేరళ స్టోరీ సినిమాపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కేరళలో అధికార, విపక్ష పార్టీలు సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్ బిజీగా ఉన్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో వున్నా ఆయన ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దశాభ్దాలుగా ఉగ్రవాదులు వలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, అయినా ఉగ్రవాదులు ఏదో ఒకరకంగా రెచ్చిపోతూనే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఉగ్రవాదులు బాంబులతో, తుపాకులతో వారి ఉనికిని చాటుకుంటారని, ఆ శభ్దం అందరికి వినపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అయితే అలాంటి ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేలా ది కేరళ స్టోరీ సినిమాను నిర్మించడం చాలా దారుణంగా ఉందని, సైలెంట్ గా సినిమా రూపంలో ఉగ్రవాదాన్ని ఈసినిమా ప్రోత్సహించినట్లు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

అసలు కేరళ ఎంతో పుణ్యభూమి, ఆ రాష్ట్ర ప్రజలు కష్టజీవులు, శ్రామికులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి కేరళ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేలా ది కేరళ స్టోరీ సినిమా తియ్యడం దారుణం అని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి లోలోపల ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని, అందుకే వాళ్లకు ఇలాంటి విషయాలు పట్టవని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

కాగా ది కేరళ స్టోరీ చిత్రంపై సీఎం పినరయి విజయన్ సహా చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రం గురించి ఈ సినిమాలో తప్పుగా చూపించారని, కేవలం తమపై ధ్వేషంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని మండిపడ్డారు. కేరళవ్యాప్తంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేఫథ్యంలో కొచ్చిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న పీవీఆర్‌ సినిమాస్  షోను అర్ధాంతరంగా రద్దు చేసింది. మరోవైపు చిత్ర నిర్మాత, దర్శకులు మాత్రం దీన్ని వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించామని చెబుతున్నారు.

ఈ చిత్రం లో ప్రముఖ నటి అదా శర్మ నటిస్తున్న ది కేరళ స్టోరీని సన్​షైన్​ పిక్చర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ నిర్మించింది. ఈ సినిమాకు విపుల్​ అమృత్​లాల్​ షా.. నిర్మాత, క్రియేటివ్​ డైరక్టర్​, కో-రైటర్​గా పనిచేశారు. ఈ చిత్ర రచయిత సుదిప్తో సేన్​.. గతంలో ఆస్మా, ది లక్నో టైమ్స్​, ది లాస్ట్​ మాంక్​ వంటి చిత్రాలకు

Leave a Reply