RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ పరేడ్‌లో జరిగిన దుర్ఘటన అందరినీ కలచివేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో 11…

Rohith Sharma : యోయో టెస్ట్‌కు తాత.. బ్రాంకో టెస్ట్‌కు రోహిత్ శర్మ సిద్ధం!

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరుకానున్నాడు. వచ్చే నెల 13న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్…

Common Wealth Games: కేంద్రం సంచలన నిర్ణయం.. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ బిడ్‌కు గ్రీన్ సిగ్నల్

అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో భారత్ మరో పెద్ద అడుగు వేసింది. 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ను ఆతిథ్యం ఇవ్వడానికి భారత్‌ వేసిన బిడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.…

Ravichandran Ashwin: స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ ఐపీఎల్‌కు రిటైర్మెంట్

స్టార్ క్రికెటర్‌, భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అశ్విన్‌, పంజాబ్‌, ఢిల్లీ‌, రాజస్థాన్‌, పూణెలకు…

ChikithaTaniparthi: ‘చికిత’ దేశానికే గర్వకారణం.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

కెనడాలో జరిగిన ప్రపంచ యువజన ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత…

Cheteshwar Pujara :క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన చతేశ్వర్ పుజారా

భారత క్రికెట్‌లో ప్రముఖ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మట్ల నుండి రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్…

India vs Pakistan : భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

ఆసియా కప్‌లో భారత్ పాక్‌తో ఆడుతుందా? లేక బహిష్కరిస్తుందా? అన్న ప్రశ్నతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదన్న…

Shreyas Iyer : BCCI షాకింగ్ ప్లాన్ .. వన్డే జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?

భారత క్రికెట్‌లో కెప్టెన్సీ రేస్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆసియా కప్‌-2025 కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే ఆ జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు…

Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టును ప్రకటించిన BCCI

ఆసియా కప్‌ 2025లో పాల్గొననున్న టీమిండియా జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈసారి జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్ కొనసాగనుండగా, శుభ్‌మన్‌ గిల్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.…

Mohammed Shami: కూతురిని పట్టించుకోవడం లేదంటూ షమీపై భార్య సంచలన ఆరోపణలు

భారత క్రికెటర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహా మధ్య వివాదాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. కొన్నేళ్ల క్రితం విడిపోయిన ఈ జంటకు ఐరా…