రోహిత్ శర్మ సేఫ్.. హార్దిక్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించడంపై ఆసక్తి చూపని బీసీసీఐ!

బంగ్లాదేశ్ పర్యటనలో బొటన వేలికి గాయం కావడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. ఈ గాయం నుంచి అతడు…

IND vs SL 1st T20I: ఆ యంగ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్.

భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అయితే వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్…

పంత్‌ను కలవడానికి రాకండి…డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి.

భారత క్రికెట్ జట్టులో వర్ధమాన స్టార్ రిషబ్ పంత్ గత వారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్‌ను డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతని…

సంజూ అంటే ఎందుకంత కక్ష?

సంజు శాంసన్ ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రికెట్ ఆటగాళ్ళలో ఒకడు, కానీ అతని అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నప్పటికీ, అతనికి ఇంకా భారతదేశం తరపున ఆడే అవకాశం ఇవ్వలేదు.…

ఆ రోజు కోహ్లీ లేకుంటే టీమిండియా ఇజ్జత్ పోయేది….టీ20ల నుంచి అతన్నే తప్పిస్తారా?

టీ20 ఫార్మాట్‌‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను దూరంగా ఉంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ సెలెక్టర్ సబా కరీం తప్పుబట్టాడు.…

మినీ వేలంలో సమస్యలన్నీ తీర్చేసుకున్న ఆర్సీబీ.

వేలానికి ముందు తమ జట్టును మెరుగుపరచుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మినీ-వేలాన్ని బాగా ఉపయోగించుకుంది. జట్టు దాదాపుగా ఖరారు చేయబడింది, మరియు వారు సాధ్యమైనంత ఉత్తమమైన ఆటగాళ్లను…

రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు!

ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వైఫల్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్నాళ్లుగా సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నప్పటికీ, కీలక సభ్యులు చాలా బిజీగా ఉండడంతో వాయిదా…

కోహ్లీ, రోహిత్, రాహుల్‌లను పక్కనపెట్టి పృథ్వీ షా, సంజూ, త్రిపాఠిలను ఆడించండి :

టీ20 ఫార్మాట్‌లో సీనియర్‌ ఆటగాళ్లను పక్కకు తప్పించడం కంటే యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే యువ ఆటగాళ్లకు అనుకూలంగా…

పంత్ కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందట.

భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని ముఖం, మోకాళ్లు, ఇతర భాగాలకు గాయాలయ్యాయి. న్యూజిలాండ్‌తో…

శ్రీలంక సిరీస్‌తో వీళ్ల భవిష్యత్తు తేలిపోతుంది

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారీ విజయంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది హైలైట్‌గా నిలిచే వేదికపై సిరీస్ ఆడనుంది. జనవరి 3…