Jana Sena: జనసేన @ 12: ఒంటరి పోరాటం నుండి ఉప ముఖ్యమంత్రివరకూ పవన్ కళ్యాణ్ ప్రయాణం

పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించిన రోజు. 2019లో ఒంటరిగా పోటీ చేసి…

Vijaysai Reddy: సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ నుంచి కౌంటర్ అటాక్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి నుంచి వేడి పెంచిన అంశం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైఎస్ జగన్‌పై ఆయన చేసిన విమర్శలు వైసీపీలో పెద్ద చర్చకు…

KTR: రేవంత్ పై ఘాటు విమర్శలు.. కాంగ్రెస్ కార్యకర్త లా సభలో గవర్నర్ ప్రసంగం – కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ తొలి రోజు సమావేశంలో తన ప్రసంగంలో గవర్నర్ అన్ని అబద్దాలు, అర్థ సత్యాలే మాట్లాడారని అన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం…

Borugadda Anil: హైకోర్టు షాక్.. జైలుకు వెళ్లిన వైసీపీ నేత బోరుగడ్డ అనిల్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఓ కేసుకు కోర్టు న్యాయస్థానం ముగింపు పలికింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్…

Roja: రోజాకు బిగ్ షాక్ ఆడుదాం ఆంధ్రాపై ఏసీబీకి గ్రీన్ సిగ్నల్..!

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో…

Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్‌ రెఢీ …కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొనబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు,…

Fish Curry Politics: తెలంగాణ రాజకీయాల్లో చేపల పులుసు.. ఘాటు మామూలుగా లేదుగా..!

చేపల పులుసు మాంసాహార ప్రియులకు రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇప్పుడు రాజకీయ వేదికగా మారిపోయింది. ప్రత్యర్థి నేతలపై వ్యాఖ్యలు చేసేందుకు, వారిని ఇరుకున పెట్టేందుకు నేతలు…

Vijayashanthi: రేవంత్‌ రెడ్డికి షాక్‌.. విజయశాంతికి కేబినెట్‌లోకి ఛాన్స్.?

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాల్లో అనూహ్య పరిణామాలుంటాయి. వాటిని పసిగట్టడం సీనియర్లకు కూడా అంత ఈజీ…

ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ…

మతం మారిస్తే మరణశిక్ష.. సీఎం సంచలన నిర్ణయం..!

మతం మార్చేవారికి మరణశిక్ష విధిస్తామంటూ మధ్యప్రదేశ్‌ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛా చట్టం ద్వారా మతం మార్చే వారిని ఉరితీసే…