KP Sharma Oli : నేపాల్‌లో భారీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా!

నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.…

Kavitha : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కవిత!

ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఓటింగ్‌ కు…

Panchayat Sarpanch : దొంగతనంలో కిక్కే వేరట.. బయటపడ్డ సర్పంచ్ భాగోతం!

చెన్నైలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ 5 తులాల బంగారు గొలుసు దొంగతనానికి గురైంది. విచారణలో ఈ చోరీ చేసినది…

పాలిటిక్స్‌లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి.. కాంగ్రెస్ నుంచి బరిలోకి సిద్ధమా?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రోజు…

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS కీలక నిర్ణయం.. నోటా లేకపోవడంతో తటస్థ వైఖరి

ఉప రాష్ట్రపతి ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాలు తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. సెప్టెంబర్…

Harish Rao : నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం.. కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. శంషాబాద్ విమానశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, “నా ఇరవై ఐదేళ్ల…

Tesla Car In India : ఇండియాలో టెస్లా ఫస్ట్ కారు కొనుగోలు చేసిన మంత్రి!

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దేశంలో తన తొలి కారును డెలివరీ చేస్తూ చరిత్ర సృష్టించింది.…

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!

పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేదవారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా…

రిలీజ్‌కి ముందే రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఒక్క టికెట్ రూ.5 లక్షలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టించడం ప్రారంభించింది. అమెరికాలో ఓజీ టికెట్ ఒకటి ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడవడం…

AP Govt : ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు సోషల్ మీడియా పోస్టులకు జైలు శిక్ష!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు అనిత,…