ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటివద్దకే రూ.2.5 లక్షల వరకు ఉచిత సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకంను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా వైద్య సేవలను ప్రజల ఇంటివద్దకే అందించడం, తక్షణ చికిత్స అందించడం…

Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం ఇదే.. కవిత సంచలన ప్రెస్ మీట్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్…

YCP MLC’s: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు – మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ లో…

CM Revanth: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్‌ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు…

KTR : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై ఫైర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను పార్టీ తరఫున పోటీకి నిలబెట్టనున్నట్టు కేటీఆర్…

Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగింపు.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఓటు చోరీపై హైడ్రోజన్‌ బాంబ్ పేలుస్తానని ముందే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంపై…

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రూ.3 కోట్లకు గ్రూప్-1 ఉద్యోగాలు అమ్మారు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపడమే రేవంత్ పని…

Bandi Sanjay: బిగ్ షాక్: బండి సంజయ్‌కు సిటీ సివిల్ కోర్టు నోటీసులు..!

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో…

Harish vs Chamala: హరీశ్ రావు విమర్శలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్

22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి…

AP Govt : రైతులకు గుడ్ న్యూస్.. బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం…