Avinash: ఆసుపత్రి నుంచి అవినాష్​ తల్లి డిశ్చార్జ్​

Avinash: ఆసుపత్రి నుంచి అవినాష్​ తల్లి డిశ్చార్జ్​ Avinash: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ…

Delhi: మూడు దేశాల పర్యటన తర్వాత

Delhi: మూడు దేశాల పర్యటన తర్వాత ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ Delhi: జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని…

సరిహద్దు వివాదాల పరిష్కారానికి అసోం, మేఘాలయ సీఎంల భేటీ

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా బుధవారం గువాహటిలో రెండో విడత అస్సాం-మేఘాలయ సరిహద్దు చర్చలు జరిపారు.చర్చల అనంతరం శర్మ మాట్లాడుతూ…

గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 26న సుప్రీంకోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్…

నేరుగా తల్లుల ఖాతాలలోకి జగనన్న విద్యా దీవెన నిధులు

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే.  అయితే  ప్రతిభావంతులైన ప్రతీ విద్యార్థికీ…

త్రిపుర టూరిజం అంబాసిడర్ గా సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ పాలిత త్రిపురకు బ్రాండ్ అంబాసిడర్ కానున్నారు. త్రిపుర పర్యాటక రంగాన్ని దేశవిదేశాల్లో…

కేంద్రం ఆర్డినెన్స్ కు  వ్యతిరేకంగా మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ…