మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.6680 కోట్లు ఆదా! RTC లాభాల్లోకి: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉచిత బస్సు ప్రయాణాలు 200 కోట్లకు చేరుకున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా RTC పండగ కార్యక్రమాలు నిర్వహించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.…

Priya Saroj: పొలంలో వరి నాట్లు వేసిన ఎంపీ ప్రియా సరోజ్‌.. వీడియో వైరల్!

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి గెలిచి, దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచిన ప్రియా సరోజ్…

Roja vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన కామెంట్స్ !

మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘గాలిలో గెలిచిన గాలినా కోడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు’’ అంటూ టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘ఇప్పుడే హైదరాబాద్…

Telangana BJP: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీల రహస్య భేటీ.. పార్టీలో విభేదాలేనా?

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాల కోసం వెళ్లిన తెలంగాణ బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు ఒకే చోట సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కేంద్రమంత్రులు…

Bandi Sanjay Vs Eatala Rajender: బండి, ఈటల వ్యవహారంపై బీజేపీ అధిష్టానం సీరియస్..!

బీజేపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజిగిరి…

సైకో, శాడిస్ట్ ఎవడో.. బీ కేర్‌ఫుల్ బిడ్డా.. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్..!

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. “శత్రువుతో పోరాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో యుద్ధం చేయలేం”…

పదేళ్లు తానే సీఎం అన్న రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం నేరుగా జిల్లాకు చేరుకున్న ఆయన, కొల్లాపూర్ మండలం జటప్రోలు‌లో యంగ్ ఇండియా…

చంద్రబాబు.. మా ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ నుంచి ఫుల్ ఫోకస్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీ పనులపైనే దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం.…

కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్.. ఆహ్వానించిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ పర్యటనలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం…