Singaiah Case: సింగయ్య మృతి కేసు.. జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన సంఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గ్రామంలో జరిగిన పర్యటన సందర్భంగా…

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

గంజాయి లేదా డ్రగ్స్‌ను పెంచినా, విక్రయించినా వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా హెచ్చరించారు. జూన్ 26 అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్స్ డే…

Pawan Kalyan: డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదే.. అభివృద్ధే లక్ష్యమంటూ పవన్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ అంటే కేవలం మాటల కోసం కాదు, అభివృద్ధి పనులకు వేగం…

ASHA Worker Jobs 2025: పదో తరగతి పాస్ అయితే చాలు.. 1294 ఆశా వర్కర్ ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం 1294 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఈ…

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న వివాదం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం!

తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ…

YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, సింగయ్య మృతి కేసులో హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్…

AP PGECET Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్‌-2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు…

IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్.. మళ్లీ తిరిగి అక్కడికే..!

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (CAT) నుండి బిగ్ రిలీఫ్ లభించింది. తనను తిరిగి తెలంగాణకే కేటాయించాలన్న ఆమె అభ్యర్థనను క్యాట్ ఆమోదించింది. డీవోపీటీ…

AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 42 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అమరావతి మలివిడత భూ…

Tirumala Laddu: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూల కోసం ఇక నో కష్టాలు..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూల్లో నిలబడి ఉండాల్సిన అవసరం లేకుండా కియోస్క్ మిషన్ల ద్వారా లడ్డూలు…