ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా?: హరీశ్ రావు

ప్రజల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబును, తెలంగాణ ప్రజలు పట్టించుకోరని హరీష్ రావు అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారని, అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదని అందుకే…

హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏపీకి మరోసారి వర్ష సూచన

ఏపీలో త్వరలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు భూమధ్యరేఖకు సమీపంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ రానున్న 24…

రేవంత్‌తో అమీతుమీకి సిద్ధమవుతున్న సీనియర్లు.. వాట్ నెక్స్ట్.

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరి పాకానపడింది. అసలు వర్సెస్‌ వలస నేతల వైరంతో కాంగ్రెస్‌పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ నేతల తిరుగుబాటును లెక్కచేయని రేవంత్‌ టీమ్‌.. యాక్షన్‌లోకి…

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‏కు, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా తెలుగు సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. అదనంగా, ఏజెన్సీ తెలుగు…

ఖమ్మం జిల్లా వాసికి దక్కిన గౌరవం.

హైదరాబాద్‌లోని గిరిజన శక్తి కేంద్ర కార్యాలయంలో జరిగిన గిరిజన శక్తి కమిటీ సమావేశంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు కట్టా…

Telangana: అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం?

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ చెరువు వద్దకు వెళ్లిన పదేళ్ల బాలిక అదృశ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తరువాత…

తెలుగు రాష్ట్ర ప్రజలకు APS మరియు TS RTC గుడ్ న్యూస్.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది పెద్ద పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలనగానలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆంధ్ర ప్రదేశ్ RTC శుభవార్త తెలిపింది. సంక్రాతి పండుగను…

ఆంధ్ర ప్రదేశ్ లో పింఛన్ల పెంపు :

వచ్చే నెల నుంచి నెలవారీ పింఛన్ల మొత్తాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పెంపుదల ఒక్కో వ్యక్తికి రూ. 2,750 అవుతుంది మరియు దీని వల్ల…

Jagan జగన్ సర్కార్‌ సరికొత్త అధ్యాయం.. హై టెక్నాలజీతో ల్యాండ్‌ సర్వే..

ముఖ్యమంత్రి వై.ఎస్. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి…

BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి

BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి. BJP గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.…