Amaravati: అమరావతి రైతుల ధర్మయుద్ధం విజయవంతం.. పవన్ కళ్యాణ్

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తమ భూములను సమర్పించిన అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో స్పందించారు. ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని, ముళ్లకంచెల…

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. అమూల్, మదర్ డెయిరీ లీటర్‌ ఎంతంటే..?

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే, అమూల్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు…

సింహాచలంలో జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్…

Simhachalam: సింహాచలం ఆలయంలో ఘోర ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి జరిగిన…

Pawan Kalyan: పహల్గామ్ దాడిపై పవన్ కళ్యాణ్ మండిపాటు.. కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులా..?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. మత ప్రాతిపదికన 25 మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేసినా, కాంగ్రెస్…

TDP: టీడీపీ మహిళా నేతకు షాక్.. సోషల్ మీడియా వివాదం కారణంగా సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఓ వివాదాస్పద పరిణామం చర్చనీయాంశమైంది. తెలుగు దేశం పార్టీ మహిళా విభాగానికి చెందిన ప్రముఖ నేత సందిరెడ్డి గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్…

AP: ఏపీ సర్కార్ నుంచి మత్స్యకారులకు భారీ గిఫ్ట్.. ఇవాళే అకౌంట్లోకి రూ.20,000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “మత్స్యకార సేవలో” పథకాన్ని అధికారికంగా…

Ap Govt: ఏపీ నాయీ బ్రాహ్మణులకు శుభవార్త.. జీతాలు పెంచిన ప్రభుత్వం

ఎన్నికల హామీలను అమలులోకి తేనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేవాదాయ శాఖ…

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. ఇక పై అవి ఉచితంగా యూట్యూబ్‌లో..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి శుభవార్త వచ్చింది. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడేలా, తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ఉచితంగా యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు టీటీడీ…

పహల్గాం దాడిపై షర్మిల తీవ్ర విమర్శలు.. మోదీ, షా రాజీనామా చేయాలి..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని దేశ భద్రతపై జరిగిన పెద్ద ప్రమాదంగా అభివర్ణించిన ఆమె,…