నైరుతి రుతుపవనాల ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు తుపాను హెచ్చరిక

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే…

TG POLYCET Results 2025: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్‌ సాధించింది వీళ్లే!

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు.…

కేసీఆర్కు లేఖ రాసింది నిజమే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌కి తాను లేఖ రాసిన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ధృవీకరించారు. రెండు వారాల క్రితమే ఆ లేఖను రాసినట్టు…

ఏపీ ఆర్థిక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. 300 మంది ఉద్యోగులు భయంతో పరుగులు!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 300…

Bengaluru Rains: వర్షాలతో విలయం – ట్రాఫిక్ నరకం.. బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్!

బెంగళూరులో మంగళవారం కురిసిన అకాల భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా నగరానికి కీలకమైన హోసూరు రోడ్డు జలమయం కావడంతో ప్రజలు తీవ్రంగా…

విజయనగరం టెర్రర్ కేసులో కొత్త మలుపు.. జిహాదీ కుట్రపై ఎన్ఐఏ దూకుడు!

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్ అలీ ఖాన్ ‘ఇత్తేహదుల్ ముస్లిమీన్’ అనే గ్రూప్‌ను స్థాపించి, దక్షిణాది రాష్ట్రాలలో…

Master Bharath: మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని కన్నుమూత..!

తెలుగు ప్రేక్షకులకు మాస్టర్ భరత్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నప్పటి నుంచే Child Artist‌ గా తనదైన నటనతో పలువురు అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా…

Jyoti Malhotra: హైదరాబాద్‌లో జ్యోతి మల్హోత్రా జాడలు.. వెలుగులోకి కీలక సమాచారం

పాక్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. హైదరాబాద్‌లో కూడా సదరు కార్యకలాపాలకు సంబంధించి పలు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి. 2023 సెప్టెంబర్‌లో…

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15, స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.…

CM Revanth Reddy: మహిళల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త!

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని We Hub లో నిర్వహించిన Women Acceleration…