Amaravati: అమరావతికి భవిష్యత్తు దిశగా కొత్త ఆరంభం.. మోదీ, చంద్రబాబు వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల కిరణంగా అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ పనులకు అట్టహాసంగా…

Amaravati: అమరావతి రైతుల ధర్మయుద్ధం విజయవంతం.. పవన్ కళ్యాణ్

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తమ భూములను సమర్పించిన అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో స్పందించారు. ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని, ముళ్లకంచెల…

Vaibhav Suryavanshi: వయసు పై మళ్లీ వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..!

ఐపీఎల్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానులను అబ్బురపరిచిన బీహార్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. వయసు కేవలం 14 ఏళ్లు అంటూ రికార్డులు…

సమ్మె ఆలోచన విరమించండి.. మీ కోసం నేను ఉన్నా: సీఎం రేవంత్ హామీ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 1, 2025న రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ…

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. అమూల్, మదర్ డెయిరీ లీటర్‌ ఎంతంటే..?

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే, అమూల్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు…

ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌ వచ్చేసింది.. 50% వరకు భారీ తగ్గింపులు.. మెగా ఆఫర్లు!

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై 50 శాతం వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. Apple, Samsung, ASUS వంటి ప్రముఖ బ్రాండ్లపై డబుల్ డిస్కౌంట్లు, బై వన్…

Azharuddin: అజహరుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏ నిర్ణయంపై హైకోర్టు స్టే..!

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌పై ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగించే ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు…

Pawan Kalyan: మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. అర్ధరాత్రి ఆ భయంతో బాధపడుతూ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజా వివరాలు వెల్లడించారు. ఇటీవల సింగపూర్‌లోని…

సింహాచలంలో జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్…

Simhachalam: సింహాచలం ఆలయంలో ఘోర ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి జరిగిన…