Lavanya: పోలీస్ స్టేషన్ ముందు లావణ్య హల్‌చల్.. న్యాయం చేయకపోతే ఇక్కడే చనిపోతా..!

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి వార్తల్లోకెక్కింది. నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె అనూహ్యంగా హల్‌చల్ చేశారు. “పోలీసులు న్యాయం చేయట్లేదు.. ఇంకా…

GVMC Mayor: జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయం..!

విశాఖలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన…

ఇద్దరు పిల్లలని వేట కొడవలితో చంపిన తల్లి.. వెలుగులోకి అసలు విషయాలు..!

హైదరాబాద్‌ను షాక్ కి గురి చేసిన హృదయ విచారక ఘటన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గాజులరామారం ప్రాంతంలో జరిగిన ఈ ఘోరం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టేలా…

మేడ్చల్ ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం కేసులో దిమ్మతిరిగే నిజాలు..!

మార్చి 22న మేడ్చల్‌ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై రైల్వే పోలీసులు నిజానిజాలను వెల్లడించారు. అసలు ఘటనలో ఎలాంటి అత్యాచారం లేదని, యువతి రీల్స్ చేస్తుండగా…

గ్రూప్స్ అభ్యర్థులకు షాక్.. TGPSC ప్రశ్నాపత్రాల్లో భారీ మార్పులు.. సిలబస్ మరింత కఠినం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఇకపై మరింత కఠినతరంగా మారనున్నాయి. సంప్రదాయ మోడల్‌కు బై చెప్పి, అభ్యర్థుల అనేక నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నాపత్రాలను రూపొందించాలనే ఆలోచనతో టీజిపీఎస్సీ…

అఘోరీ, వర్షిణి సంచలన వ్యాఖ్యలు.. మమ్మల్ని టచ్ చేస్తే ప్రాణాలు వదులుతాం..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ మరియు వర్షిణి వ్యవహారంపై తాజాగా ఇద్దరూ స్పందించారు. అరెస్ట్ వార్తల నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీరు.. “మమ్మల్ని…

KTR: మోదీకి కేటీఆర్ సవాల్.. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి!

తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ప్రధాని మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. పర్యావరణ…

వైఎస్ జగన్‌కు ఈడీ షాక్.. దాల్మియా సిమెంట్స్ రూ.793 కోట్ల ఆస్తుల జప్తు

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. Enforcement Directorate (ఈడీ) తాజాగా ఈ కేసులను మళ్లీ యాక్టివ్ చేస్తూ, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793…

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ కోసం జ్యూరీ సిద్ధం.. 15 మందితో కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీని నియమించారు. ఈ కమిటీకి సీనియర్ నటి జయసుధ…

Addanki Dayakar: మోడీ, అమిత్ షాలు దొంగలు, కేడీలు.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు..!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట…