ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15, స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.…

CM Revanth Reddy: మహిళల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త!

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని We Hub లో నిర్వహించిన Women Acceleration…

Revanth Reddy: హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ లైన్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం.. ఫ్యూచర్ సిటీ పరిధిలో…

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు.. జైలు నుంచి రావడం ఇక కష్టమే..!

వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు రకాల కేసులలో రిమాండ్‌లో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు…

Tiranga Rally: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయం నేపథ్యంలో, మే 16న సాయంత్రం 7 గంటలకు విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM…

Konda Surekha: పైసలిస్తేనే ఫైళ్లపై సంతకాలు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు ఫైళ్లు క్లియర్ చేయడానికి మామూలుగా…

హ్యాట్సాఫ్.. ఇండియన్ ఆర్మీకి తన పాకెట్ మనీ విరాళంగా ఇచ్చిన 8 ఏళ్ల బాలుడు!

తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల సాయి ధన్విష్ తన చిన్న చిన్న పొదుపు డబ్బును దేశ రక్షణ కోసం వెచ్చించాడు. గత పదినెలలుగా…

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌..! టికెట్ ధరలు భారీగా పెంపు

హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు మే 17 నుంచి పెరుగనున్నాయి. ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, కనిష్ఠ…

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏం జరిగింది?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు…

Miss World 2025: నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టకు ప్రపంచ అందాల భామలు!

ప్రపంచ సుందరీమణుల పోటీలు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న సుమారు 150 దేశాల కాంటెస్టెంట్లు వరుసగా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.…