ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15, స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.…