కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్..! హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అందించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకానికి ఆమోదం…

మందుబాబులకు షాక్‌.. రెండు రోజులు మద్యం షాపులు బంద్..!

హైదరాబాద్ నగర పోలీస్ శాఖ మందుబాబులకు షాక్ ఇచ్చింది. జూలై 13 (ఆదివారం) నాడు జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా, నగరంలోని మద్యం దుకాణాలను…

Kavitha vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన కవిత..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ గట్టి సవాల్ విసిరారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని పదేపదే డిమాండ్ చేస్తున్న…

Toddy Adulteration: కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 5కి చేరిన మృతుల సంఖ్య..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో 31 మంది నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై…

Shilpa Chakravarthi: భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. పోలీసు జోక్యం పై హైకోర్టు ఆగ్రహం..!

టీవీ నటి శిల్పా చక్రవర్తి భూవివాదంలో, పోలీసుల జోక్యం నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసు కోర్టులో నడుస్తుండగా, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం…

Jagan Mohan Rao: HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్..!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA) ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ టికెట్ల కుంభకోణంపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా…

కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.. బాధ్యులపై క్రిమినల్ కేసులు..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిమ్స్…

Drugs in Hyderabad: హైదరాబాద్ పబ్‌లలో మళ్లీ డ్రగ్స్ కలకలం.. చెప్పుల్లో దాచి సరఫరా!

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ, డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ స్పెషల్ టీం…

Sigachi Incident: పాశమైలారం ఘటనలో మరో విషాదం.. అదృశ్యమైన 8 మంది కూడా మృతి..?

తెలంగాణలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నెలకొల్పింది. రియాక్టర్ పేలుడు వల్ల చెలరేగిన మంటలతో ఇప్పటికే 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు…

Raja Singh: డమ్మీ కాదని నిరూపించుకోండి.. బీజేపీ చీఫ్‌కు రాజాసింగ్ ఛాలెంజ్!

తెలంగాణ బీజేపీలో తిరుగుబాటు స్వరం గట్టిగా వినిపిస్తోంది. హైదరాబాదు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు బహిరంగంగా ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్…