MLC Kavitha: కవిత సంచలన వ్యాఖ్యలు.. కాళేశ్వరం కేసులో హరీశ్ రావే అసలు దొంగ!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో BRS ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావుపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.…

CM Revanth Reddy : సీబీఐకి కాళేశ్వరం కేసు.. రేవంత్ స్కెచ్‌పై రాజకీయ హీట్

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణల నేపథ్యంలో, ఈ కేసును సీబీఐ (CBI) కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Bathukamma : బతుకమ్మ 2025.. తెలంగాణలో తొమ్మిది రోజుల పూల పండుగ స్పెషల్ హైలైట్స్

భారతీయ సంస్కృతిలో తెలంగాణ పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పండుగల్లో ముఖ్యమైనది బతుకమ్మ. ఈసారి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం మరింత వైభవంగా జరపాలని నిర్ణయించింది.…

RTC Drivers : తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్ షాక్.. సంస్థ సంచలన నిర్ణయం!

ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవర్లపై కఠిన నియమావళి అమలు చేయనుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్…

Revanth Reddy: సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల…

Cinema Workers : టాలీవుడ్ సినీ కార్మికులకు గుడ్ న్యూస్.. వేతనాల పెంపు పై కీలక నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చివరికి సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేతనాలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో సినీ కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల…

కల్వకుంట్ల కాదు కలవకుండా ఫ్యామిలీ.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను…

వినాయకుడితో పాటు 5 తులాల బంగారు గొలుసు నిమజ్జనం.. రంగారెడ్డిలో ఆసక్తికర ఘటన

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం గణేశుడి మెడలో వేసిన 5 తులాల బంగారు గొలుసుతోనే విగ్రహాన్ని పొరపాటున…

Kamareddy : వరదలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి

ఇటీవల కురిసిన వర్షాలు కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆయన…

Harish Rao : కాళేశ్వరం పై అసెంబ్లీలో బిగ్ ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించి రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన…