kavitha vs KTR: కేటీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఆయన నాయకత్వం అట్టర్ ఫ్లాప్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నాడని, అది కేసీఆర్‌నేనని స్పష్టం చేశారు. ఇన్‌డైరెక్ట్‌గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను…

Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ.. ఉబ్బసం బాధితులకు ఉచితంగా

ప్రతి సంవత్సరం మృగశిర కార్తి రోజున నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమవుతుంది.…

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్‌లో…

Miss World 2025: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..!

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై వివాదం ముంచుకొస్తోంది. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు…

హైదరాబాద్‌తో పాటు ఏడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల దర్యాప్తులో సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ చేస్తోన్న పోలీసులు ఆందోళనకరమైన వివరాలను బయటపెట్టారు. కస్టడీలో ఉన్న నిందితులు సిరాజ్‌ మరియు సమీర్‌ ఇటీవల…

Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల చివరిరోజు.. భక్తుల రద్దీతో సందడి

తెలంగాణ కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారం రోజుతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి,…

Covid-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభణ.. ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే?

కరోనా మళ్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250కి పైగా యాక్టివ్…

నైరుతి రుతుపవనాల ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు తుపాను హెచ్చరిక

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే…

TG POLYCET Results 2025: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్‌ సాధించింది వీళ్లే!

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు.…

కేసీఆర్కు లేఖ రాసింది నిజమే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌కి తాను లేఖ రాసిన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ధృవీకరించారు. రెండు వారాల క్రితమే ఆ లేఖను రాసినట్టు…