తిరుమల లడ్డూకి 310 ఏళ్లు.. ఎప్పుడు మొదలైంది? ఎలా రూపుదిద్దుకుంది?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా పేరుగాంచింది లడ్డూ ప్రసాదం. తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులు ఈ ప్రసాదం తీసుకోకుండా తిరిగిరారు అనేది వాస్తవం. ఈ…

సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు అంటే నా వల్లే.. సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి సంచలన…

AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి!

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు 2025 కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆగస్టు 1న ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్…

Pawan Kalyan: 34 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిసిన పవన్ కళ్యాణ్‌.. ఫొటోలు వైరల్!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 34 ఏళ్ల తర్వాత తన చిరకాల స్నేహితుడిని కలుసుకున్నానని…

ఏపీలో వాళ్లందరికీ రూ.10వేలు ఆర్థిక సాయం.. మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు మంచి వార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.…

TGSRTC బంపరాఫర్: హైదరాబాద్-విజయవాడ బస్సులపై 30% డిస్కౌంట్!

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. ఈ రూట్లో నడిచే వివిధ…

కొండాపూర్‌లో రేవ్ పార్టీపై మెరుపుదాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, 9 మంది అరెస్ట్

హైదరాబాద్‌ నగర శివారులో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా నిర్వహించిన రేవ్ పార్టీపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్…

BRS – BJP విలీనం కోసం కేటీఆర్ అడిగాడా? గుండె మీద చేయి వేసి చెప్పు: సీఎం రమేష్

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై విచారణ ఆపితే, బీఆర్ఎస్‌ను…

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు డీఎస్పీల మృతి

తెలంగాణలోని చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు…

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై చీటింగ్ కేసు పెట్టాలి.. రోజా సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి రోజా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లో వేసి,…