AP BJP: ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. పీవీఎన్ మాధవ్ బాధ్యతల స్వీకారం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మంగళవారం విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.…

DSC: డీఎస్సీ 2025 పరీక్షలకు కొత్త తేదీలు.. హాల్ టికెట్లపై కీలక అప్డేట్..!

డీఎస్సీ 2025 పరీక్షలు రాయనున్న అభ్యర్థులకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన ఈ నియామక పరీక్షలు, యోగా…

Divvala Madhuri: తిరుమలలో రీల్స్.. దివ్వెల మాధురికి మరోసారి టీటీడీ నోటీసులు..!

తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో రీల్స్ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దివ్వెల మాధురికి తిరుమల తిరుపతి దేవస్థానం…

Singaiah Case: సింగయ్య మృతి కేసు.. జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన సంఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గ్రామంలో జరిగిన పర్యటన సందర్భంగా…

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

గంజాయి లేదా డ్రగ్స్‌ను పెంచినా, విక్రయించినా వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా హెచ్చరించారు. జూన్ 26 అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్స్ డే…

Pawan Kalyan: డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదే.. అభివృద్ధే లక్ష్యమంటూ పవన్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ అంటే కేవలం మాటల కోసం కాదు, అభివృద్ధి పనులకు వేగం…

ASHA Worker Jobs 2025: పదో తరగతి పాస్ అయితే చాలు.. 1294 ఆశా వర్కర్ ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం 1294 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఈ…

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న వివాదం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం!

తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ…

YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, సింగయ్య మృతి కేసులో హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్…

AP PGECET Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్‌-2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు…