AP EAMCET Hall Ticket 2025: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల..! ఇలా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ 2025 (AP EAPCET) పరీక్షలు మే 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు…

AP POLYCET 2025 ఫలితాలు ఆ రోజే విడుదల: పరీక్ష వివరాలు, ఆన్సర్ కీ, అడ్మిషన్ల సమాచారం పూర్తి వివరాలు..!

విద్యార్థులకు ముఖ్య సమాచారం! ఆంధ్రప్రదేశ్ పాలిసెట్‌ (AP POLYCET 2025) పరీక్ష రాసిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ…

పాకిస్థాన్ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం.. గ్రామంలో విషాదం..!

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కలకలం రేపుతోంది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన…

Pawan Kalyan: మోదీ అంటే ‘అనికేత్’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.…

హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ డ్రిల్స్ కింద, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నం ప్రధాన నగరాల్లో భారీ…

సింహాచలం గోడకూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం..!

విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చందనోత్సవ సమయంలో గోడ…

Amaravati: అమరావతికి భవిష్యత్తు దిశగా కొత్త ఆరంభం.. మోదీ, చంద్రబాబు వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల కిరణంగా అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ పనులకు అట్టహాసంగా…

Amaravati: అమరావతి రైతుల ధర్మయుద్ధం విజయవంతం.. పవన్ కళ్యాణ్

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తమ భూములను సమర్పించిన అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో స్పందించారు. ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని, ముళ్లకంచెల…

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. అమూల్, మదర్ డెయిరీ లీటర్‌ ఎంతంటే..?

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే, అమూల్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు…

సింహాచలంలో జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్…