మాజీ మంత్రి విడదల రజనీకి అవినీతి కేసు లో షాక్.. మరిది గోపి అరెస్ట్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె మరిది గోపినాథ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు…

వైసీపీ సస్పెన్షన్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందన.. జగన్ నిర్ణయం పట్ల కీలక వ్యాఖ్యలు..!

ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందన కీలకంగా మారింది. పార్టీ తీసుకున్న ఈ…

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు బుధవారం ఉదయం అధికారికంగా విడుదలయ్యాయి. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,14,459 మంది…

ఫోన్ తీసుకున్నారని లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని..!

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. గురువుకు గౌరవం తగ్గిపోయిందా? అన్న చర్చకు నాంది పలుకుతోంది. ఒకప్పుడు గురువు మాట అంటే శిరసు వంచే రోజులు..…

Jethwani Case: జత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఐపీఎస్ అధికారి అరెస్ట్!

ముంబై నటి జత్వానీ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ రాజధాని…

Tetra Pack: రూ.105కే క్వార్టర్ మద్యం.. టెట్రా ప్యాక్‌ల్లో సప్లైకి ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సీన్‌ను గమనించిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు కొత్త దారులను అన్వేషిస్తోంది. తక్కువ ధరలో మద్యం అందుబాటులోకి…

చికెన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఫుల్ ఖుషీ..!

చికెన్ అంటే ప్రాణం పెట్టే వారికి ఇది పండగే. రోజూ ఫ్రై, కర్రీ, గ్రిల్డ్.. ఏ ఫార్మ్‌లో అయినా చికెన్‌ను ఎంజాయ్ చేసే ఫుడ్ లవర్స్‌కి ఇప్పుడు…

GVMC Mayor: జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయం..!

విశాఖలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన…

వైఎస్ జగన్‌కు ఈడీ షాక్.. దాల్మియా సిమెంట్స్ రూ.793 కోట్ల ఆస్తుల జప్తు

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. Enforcement Directorate (ఈడీ) తాజాగా ఈ కేసులను మళ్లీ యాక్టివ్ చేస్తూ, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793…

చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌.. మూడు నగరాలు కలిసి మెగాసిటీగా మారనున్న అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోబోతోంది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాలను కలిపి ఒక భారీ మెగాసిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు…