Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై మరో కేసు.. జైలు నుంచి రావడం ఇక కష్టమే..!

వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు రకాల కేసులలో రిమాండ్‌లో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు…

Tiranga Rally: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయం నేపథ్యంలో, మే 16న సాయంత్రం 7 గంటలకు విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM…

వైసీపీకి మరో భారీ షాక్‌: బీజేపీలో చేరిన డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం

అధికారాన్ని కోల్పోయిన తర్వాత వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జకియా ఖానం…

AP EAMCET Hall Ticket 2025: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల..! ఇలా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ 2025 (AP EAPCET) పరీక్షలు మే 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు…

AP POLYCET 2025 ఫలితాలు ఆ రోజే విడుదల: పరీక్ష వివరాలు, ఆన్సర్ కీ, అడ్మిషన్ల సమాచారం పూర్తి వివరాలు..!

విద్యార్థులకు ముఖ్య సమాచారం! ఆంధ్రప్రదేశ్ పాలిసెట్‌ (AP POLYCET 2025) పరీక్ష రాసిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ…

పాకిస్థాన్ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం.. గ్రామంలో విషాదం..!

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కలకలం రేపుతోంది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన…

Pawan Kalyan: మోదీ అంటే ‘అనికేత్’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.…

హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ డ్రిల్స్ కింద, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నం ప్రధాన నగరాల్లో భారీ…

సింహాచలం గోడకూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం..!

విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో చందనోత్సవ సమయంలో గోడ…

Amaravati: అమరావతికి భవిష్యత్తు దిశగా కొత్త ఆరంభం.. మోదీ, చంద్రబాబు వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల కిరణంగా అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ పనులకు అట్టహాసంగా…