YCP MLC’s: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు – మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ లో…

AP Govt : రైతులకు గుడ్ న్యూస్.. బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం…

AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల.. 49 శాతం మహిళలే!

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ – 2025 ఫైనల్ లిస్ట్ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కోనా శశిధర్ సోమవారం ఉదయం దీన్ని ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక…

Nara Devansh: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన చంద్రబాబు మనవడు.. ఎందుకో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ మినిష్టర్ నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసాడు. చెస్ ఆటలో…

Andhra Pradesh : ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 7 జిల్లాలకు కొత్త అధికారులు ఎస్పీలుగా నియమించబడ్డారు. మరో 7 జిల్లాలకు…

Andhra Pradesh: దసరా నుంచి నెలకు రూ.15వేలు.. చంద్రబాబు కొత్త పథకం

అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభ ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం అని ఆయన స్పష్టం…

Nara Lokesh : టీడీపీలో కవిత చేరడం పై నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్

కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై నారా లోకేష్ సంచలన…

పాలిటిక్స్‌లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి.. కాంగ్రెస్ నుంచి బరిలోకి సిద్ధమా?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రోజు…

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!

పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేదవారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా…

AP Govt : ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు సోషల్ మీడియా పోస్టులకు జైలు శిక్ష!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు అనిత,…