నడిరోడ్డుపై యువకులను చితక్కొట్టిన తెనాలి పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో!

తెనాలీలోని పోలీసులు నడిరోడ్డుపైనే ముగ్గురు యువకులను దారుణంగా కొట్టిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్‌పై గంజాయి మత్తులో దాడి చేశారన్న ఆరోపణలతో ఈ…

వైఎస్సార్ జిల్లా పేరు మార్పు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. జిల్లాను ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా పిలవాలని చంద్రబాబు సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.…

Pawan Kalyan: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై తన అభిప్రాయాన్ని బలంగా…

హైదరాబాద్‌తో పాటు ఏడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల దర్యాప్తులో సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ చేస్తోన్న పోలీసులు ఆందోళనకరమైన వివరాలను బయటపెట్టారు. కస్టడీలో ఉన్న నిందితులు సిరాజ్‌ మరియు సమీర్‌ ఇటీవల…

Pawan Kalyan: టాలీవుడ్ తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు.. ‘రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్’

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలతో కొన్ని థియేటర్లు మూతపడటంపై స్పందిస్తూ, సినీ పరిశ్రమ…

Covid-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభణ.. ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే?

కరోనా మళ్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250కి పైగా యాక్టివ్…

నైరుతి రుతుపవనాల ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు తుపాను హెచ్చరిక

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే…

ఏపీ ఆర్థిక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. 300 మంది ఉద్యోగులు భయంతో పరుగులు!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 300…

విజయనగరం టెర్రర్ కేసులో కొత్త మలుపు.. జిహాదీ కుట్రపై ఎన్ఐఏ దూకుడు!

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్ అలీ ఖాన్ ‘ఇత్తేహదుల్ ముస్లిమీన్’ అనే గ్రూప్‌ను స్థాపించి, దక్షిణాది రాష్ట్రాలలో…

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15, స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.…